వైయస్‌ వివేకానందరెడ్డి హత్య కేసును సీఎం వైయస్‌ జగన్‌ కుటుంబీకులకు ఆపాదించాలని, వీలైతే సీఎం వైయస్‌ జగన్‌పై కూడా నిందలు వేయాలని ప్లాన్‌ ప్రకారం కుట్ర జరుగుతోందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు.

Back to Top