విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ నెల 5వ తేదీ తలపెట్టిన రాష్ట్ర బంద్‌కు ఏపీ ప్రభుత్వం సంఘీభావం ప్రకటించినట్లు మంత్రి పేర్నినాని తెలిపారు.

Back to Top