చంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంప్రజా ప్రభుత్వ ఎజెండా– మన జెండా
టాప్ స్టోరీస్
28-03-2024
28-03-2024 03:01 PM
మళ్లీ ఇప్పుడు మోసపూరిత హామీలతో చంద్రబాబు వస్తున్నారు. ఏ పార్టీ వైపు ఉండాలో ప్రజలు నిర్ణయించారు. స్పష్టమైన అజెండాతో వైయస్ఆర్సీపీ ఉందని ప్రజలకు తెలుసు. మళ్లీ జన్మభూమి కమిటీలు వస్తాయని ప్రజలకు తెలుసు...
28-03-2024 01:37 PM
ఈ ప్రభుత్వంలో మాకు ఎంతో నచ్చింది స్వయంపరిపాలనే. ఒక్క సర్టిఫికెట్ కావాలంటే రోజులు, నెలలు పట్టేది. ఇప్పుడు సచివాలయాల వల్ల ఒక్కరోజులో సర్టిఫికెట్ వస్తోంది.
28-03-2024 12:54 PM
వైయస్ఆర్సీపీలో చేరిన వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆహ్వానించారు. తెలుగుదేశం, జనసేన పార్టీల నాయకులు సంక్షేమం, అభివృద్ధికి ఆకర్షితులై...
28-03-2024 12:07 PM
సామాన్యులకు ఇస్తున్నటు వంటి భరోసా శాశ్వతంగా నిలబడాలంటే ఏం చేయాలో మన అన్న వినడానికి వచ్చారు. అన్న మీరు మాకోసం నిలబడ్డారు. ఇంటాబయటా నిందలు వేస్తున్నా సామాన్యుల జెండాను, అణగారినవర్గాల అజెండాను మోసుకుంటూ...
28-03-2024 11:59 AM
ఒకడు అధికారంలోకి వస్తే మా దగ్గర ఎర్రబుక్కు ఉంది, అందులో పేర్లు ఉన్నాయని అంటాడు. అంటే మీరు వేసే ఓటు మీకు మంచి జరగడానికి వేయాలా? వాళ్ల పగలు, ప్రతీకారాలు తీర్చుకోవడానికి వేయాలా? అని మీరందరూ ఆలోచన...
28-03-2024 11:44 AM
ఈ 58 నెలల కాలంలో ఈ ఒక్క గ్రామంలోనే రెండు సచివాలయాల పరిధిలోనే ఎంత డబ్బులు ఏ మేరకు సొమ్ము ప్రతి ఇంటికి అందిందని గమనిస్తే..సచివాలయంలో జాబితా, డేటా ఉంది. ఆశ్చర్యం ఏంటంటే ..ఈ ఒక్క గ్రామంలోనే సంక్షేమ పథకాల...
28-03-2024 10:44 AM
నంద్యాల: పలువురు టీడీపీ నేతలు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
28-03-2024 10:36 AM
నంద్యాల: `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర రెండో రోజు ప్రారంభమైంది.
27-03-2024
27-03-2024 11:49 PM
అధికారాన్ని పేదల భవిష్యత్ కోసం, రైతుల కోసం, అక్కచెల్లెమ్మల కోసం, అవ్వాతాతల కోసం, భావితరం పిల్లల కోసం, మన గ్రామాల కోసం, ఇంటింటి అభివృద్ధి కోసం, ఇంటింటి సంక్షేమం కోసం ఒక బాధ్యతగా ఈ 58 నెలల పాలనలో...
27-03-2024 07:44 PM
నాపై బురద జల్లుతూ రాజకీయం చేస్తున్నారు. అందరూ కలిసి జగన్పై యుద్ధానికి వస్తున్నారు. చంద్రబాబు, దత్తపుత్రుడు, బీజేపీ, కాం్గరెస్ నా పై యుద్ధానికి కలిసి కట్టుగా వస్తున్నారు.
27-03-2024 07:30 PM
175 నియోజకవర్గాలకు 175 మంది ఎమ్మెల్యేలు తప్పనిసరిగా గెలుస్తారని విశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్నాను. తమరు మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మరొక్కసారి
27-03-2024 06:09 PM
వేంపల్లెలో పూలు చల్లుతూ కోలాటం అడుతూ మహిళల స్వాగతం పలికారు. యర్రగుంట జనసంద్రంగా మారింది. గ్రామా గ్రామాన ప్రజలు తరలిరావడంతో ప్రొద్దుటూరు సభకు గంటన్నర అలస్యంగా ప్రారంభం కానుంది. ఇప్పటికే...
27-03-2024 05:29 PM
చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలు, జన్మభూమి కమిటీలను తిరిగి ఏర్పాటు చేసి.. కార్యకర్తలను పెట్టుకొని వారికి జీతాలు ఇస్తాడని ఆయన అన్నారు. ఇప్పుడున్న వారందరిని ఇంటికి పంపి….. తెలుగుదేశం కార్యకర్తలతో...
27-03-2024 03:33 PM
రోడ్ షో లో వీరన్న గట్టు పల్లె క్రాస్ వద్ద వైయస్.జగన్ కు గజమాలతో స్థానికులు స్వాగతం పలికారు. దారి వెంట వైయస్ జగన్పై పూలవర్షం కురిపించారు.
27-03-2024 02:30 PM
వైయస్ఆర్ ఘాట్ ప్రాంగణం నుంచి ‘మేమంతా సిద్ధం’ జగన్నాథ రథచక్రాలు కదిలాయి. ఇవాళ కడప పార్లమెంట్ స్థానాల పరిధిలో ప్రచార యాత్ర సాగనుంది. సాయంత్రం ప్రొద్దుటూరులో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం...
27-03-2024 02:16 PM
ఈ నేపధ్యంలో తగిన చర్యలకు డైరక్షన్ ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసిన రాష్ర్ట ఛీఫ్ ఎలక్ర్టోరల్ అధికారి కార్యాలయం, అడిషనల్ ఛీఫ్ ఎలక్ర్టోరల్ ఆఫీసర్ హరేందిర ప్రసాద్ .
27-03-2024 01:25 PM
వైయస్ జగన్..మేమంతా సిద్దం పేరుతో రాష్ట్రవ్యాప్త బస్సు యాత్ర.. బహిరంగ సభలతో 21 రోజుల పాటు క్షేత్రస్థాయిలోనే ఉండనున్న సీఎం వైయస్ జగన్.
27-03-2024 01:04 PM
బస్సుయాత్రకు సిద్ధమవుతున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డికి దారిలో ఆహారాన్ని తయారుచేసుకునే పాంట్రీ వాహనం అది. నేటి నుంచి జరగబోయే మేమంతా సిద్ధం బస్సు యాత్ర నేపథ్యంలో.. మంగళవారం తాడేపల్లిలోని...
27-03-2024 12:25 PM
విజయవాడ: కృష్ణా నదీ పరివాహక ప్రాంతం ఇళ్ళ పట్టాల సమస్య తీర్చిన వ్యక్తి సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డినే అని వైయస్ఆర్సీపీ విజయవాడ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి దేవినేని అవి
27-03-2024 11:59 AM
రాష్ట్రంలో పేదరికమే ప్రామాణికంగా సంక్షేమ పధకాలు అందిస్తుందని అన్నారు. విశాఖ ను పరిపాలన రాజధానిగా ప్రకటించి వచ్చే జూన్ లో విశాఖ లోనే సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్...
27-03-2024 11:37 AM
ఒకవైపు టీడీపీ నేతలకు కొమ్ము కాసిన కొందరు అధికారుల అవినీతి, మరోవైపు భూ వివాదం కారణంగా సుబ్బారావు మనస్తాపానికి గురై తన కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డారన్నారు.
27-03-2024 11:21 AM
ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు మొత్తం 21 రోజులపాటు ఈ బస్సు యాత్ర కొనసాగుతుంది. పార్టీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేస్తూ ‘సిద్ధం’ సభలు నిర్వహించిన నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాలు మినహా మిగతా...
27-03-2024 11:09 AM
ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రవర్తనతో విసుగు చెందిన టీడీపీ సీనియర్ నాయకులు పాలడుగు భానుప్రకాష్ మంగళవారం ఆ పార్టీ కి రాజీనామా చేశారు. వైయస్ఆర్సీపీ...
27-03-2024 10:25 AM
తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి నేటి నుంచి `మేమంతా సిద్ధం` బస్సు యాత్రను ప్రారంభించనున్నారు.
26-03-2024
26-03-2024 08:38 PM
తాడేపల్లి: నూజివీడు మాజీ ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య, ఆయన కుమారుడు చిన్నం చైతన్య వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
26-03-2024 08:33 PM
తాడేపల్లి: జై భారత్ నేషనల్ పార్టీ మాజీ అధ్యక్షుడు గొరకపూడి చిన్నయ్యదొర వైయస్ఆర్ సీపీలో చేరారు.
26-03-2024 08:29 PM
తాడేపల్లి: పాయకరావుపేట నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్సీ అంగూరి లక్ష్మీ శివకుమారి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
26-03-2024 08:24 PM
తాడేపల్లి: వెంకటగిరి నియోజకవర్గ టీడీపీ సీనియర్ నేత డాక్టర్ మస్తాన్ యాదవ్ వైయస్ఆర్ సీపీలో చేరారు.
26-03-2024 08:10 PM
తాడేపల్లి: ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ గోరుముచ్చు గోపాల్ యాదవ్ వైయస్ఆర్ సీపీలో చేరారు.
26-03-2024 08:05 PM
తాడేపల్లి: రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ గంటా నరహరి వైయస్ఆర్ సీపీలో చేరారు.
26-03-2024 08:00 PM
తాడేపల్లి: సూళ్లూరుపేట టీడీపీ సీనియర్ నేత వేనాటి రామచంద్రారెడ్డి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
26-03-2024 07:08 PM
తాడేపల్లి: విశాఖపట్టణానికి చెందిన పలువురు సీనియర్ నాయకులు వైయస్ఆర్ సీపీలో చేరారు.
26-03-2024 07:00 PM
తాడేపల్లి: జనసేన పార్టీ విజయవాడ ఈస్ట్ నియోజకవర్గ ఇన్చార్జ్ బత్తిన రాము వైయస్ఆర్ సీపీలో చేరారు.
26-03-2024 06:33 PM
తాడేపల్లి: విజయవాడకు చెందిన పలువురు టీడీపీ నేతలు, జనసేన నాయకులు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
26-03-2024 05:32 PM
గతంలో ఎన్నడూ లేని విధంగా అనంతపురం నగరంలోని ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రోడ్లు, డ్రైనేజ్ నిర్మాణం చేపట్టాం, రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైయస్ జగన్మోహన్రెడ్డిని మరోసారి...
26-03-2024 05:18 PM
ఈ ఐదేళ్లలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాల ఫలితాలే మళ్లీ ఆయన్ను 2024 ఎన్నికల్లో గెలిపించి తీరుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి మన అందరి నాయకులు వైయస్...
26-03-2024 04:59 PM
తాడేపల్లి: `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర రేపు (మార్చి 27) ఇడుపులపాయ నుంచి ప్రారంభమవుతుందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ తలశిల రఘురాం తెలిపారు.
26-03-2024 04:09 PM
ఇంతియాజ్కు భవిష్యత్తులో పార్టీలోను, ప్రభుత్వంలోను మంచి పదవులు వస్తాయనే నమ్మకం నాకుందని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
26-03-2024 03:12 PM
బూడి ముత్యాల నాయుడు కొప్పుల వెలమ సామాజిక వర్గం. ప్రస్తుతం మాడుగుల సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన్ని ఎంపీ అభ్యర్థిగా ప్రమోషన్ ఇచ్చారు
26-03-2024 01:18 PM
ఎన్డీయే పొత్తు తాత్కాలికమే అని చంద్రబాబు కార్యకర్తల సమావేశంలోనే చెప్పాడు.. తాత్కాలికమంటే అర్థం ఏమిటి?
26-03-2024 12:42 PM
ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ మళ్ళీ రావాలి.. శాసనసభ్యునిగా కాకాణి మళ్లీ గెలవాలి అంటూ నినాదాలతో హోరెత్తించారు.
26-03-2024 11:34 AM
జనసేన అధినేత పవన్ కల్యాణ్పై వ్యక్తిగతంగా ఎలాంటి కక్షా లేదన్న సజ్జల.. ఆయన్ని చూస్తే జాలేస్తుందని వ్యాఖ్యానించారు. రాజకీయాలపై పవన్కు ఒక క్లారిటీ అంటూ లేదు. అంత కరిష్మా ఉన్న వ్యక్తి పదేళ్లుగా ఇలాంటి...
25-03-2024
25-03-2024 08:35 PM
ఈ నెల 27న ఇడుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్రెడ్డి ఘాట్ వద్ద ప్రార్ధనలు చేసిన అనంతరం మేమంతా సిద్ధం యాత్రను సీఎం వైయస్ జగన్ ప్రారంభిస్తారు.
25-03-2024 12:53 PM
నేటి నుండి ప్రతిరోజు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు ఉంటాయన్నారు. పార్టీలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం స్వాగతం పలుకుతుందన్నారు.
25-03-2024 11:17 AM
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక హోలీ. ప్రజల జీవితాల్లో ఈ పండుగ సుఖసంతోషాలను నింపాలని కోరుకుంటున్నాను.
24-03-2024
24-03-2024 06:41 PM
నా ప్రత్యక్ష రాజకీయాలు సొంత జిల్లా నుంచి ప్రారంభిస్తున్నా.. రాష్టంలోని అన్ని జిల్లాలకు రీజినల్ కో-ఆర్డినేటర్గా పనిచేశాను.. పార్టీకి, ప్రజలకు విశేష సేవలు అందించాను. జిల్లాలో టీడీపీకి ఎంపీ అభ్యర్థి...
23-03-2024
23-03-2024 09:12 PM
చంద్రబాబు ఇప్పుడు ఎన్డీయేలోనే ఉన్నారుగా. దమ్ముంటే ఫోన్ ట్యాపింగ్పై విచారణ జరిపించండి. నా ఫోన్ని 2018 నుంచి ట్యాప్ చేస్తున్నారు. నా ఫోన్ ట్యాప్ చేసుకున్న నాకేం భయం లేదు.
23-03-2024 09:04 PM
చంద్రబాబు ప్రభుత్వంలో ఐదేళ్లకి కలిపి చేనేతలు కోసం ఇచ్చిన రూ.450 కోట్లు ఎక్కడ ? జగన్ గారి ప్రభుత్వంలో 50 నెలల కాలంలోనే రూ.3706 కోట్లు ఎక్కడా ? ఆలోచన చేయండనీ అప్పిరెడ్డి కోరారు.
23-03-2024 06:08 PM
ఏ రాష్ట్రం కూడా పరిమితికి మించి అప్పు చేయలేదు. రాష్ట్రాన్ని అప్పుల్లో నింపారని చంద్రబాబు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని తెలిపారు. ప్రజలు అలాంటివి నమ్మాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు...
23-03-2024 05:34 PM
అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఈ నెల 20 వ తేదీన నారా భువనేశ్వరీ ఎన్నికల నిబందనలు ఉల్లంఘించారని వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి ఈ నెల 21 వ తేదీన ఆధారాలతో ఈసీకి ఫిర్యాదు...
23-03-2024 03:06 PM
గాయత్రి మంత్రంలో 24 అక్షరాలే ఉంటాయి అందుకే 24 సీట్లు అని.. అది ఇది అంటూ పవన్ కల్యాణ్ డైలాగ్ చెప్పారు.. మరి ఇప్పుడు 21 సీట్లకు ఏమీ చెప్పాలో పవన్ కల్యాణ్కు త్రివిక్రమ్ రాసి ఇవ్వలేదేమో అంటూ రోజా...
23-03-2024 03:00 PM
వచ్చే నెల 3, 4వ తేదీల్లో చిత్తూరు, తిరుపతిలో సిద్దం సభలు నిర్వహిస్తున్నట్లు మంత్రి చెప్పారు.సమన్వయ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎంపిలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గం సమన్వయకర్తలకు మంత్రి పెద్దిరెడ్డి...
23-03-2024 02:37 PM
ఎన్నికల ప్రచారం మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు నాయకులు, కార్యకర్తలు ప్రజలు, ఓటర్లలో ఉత్సాహం నింపేలా, పార్టీ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రతీ గడపలో వివరించాలన్నారు. ప్రతీ గ్రామం, ప్రతీ...
23-03-2024 12:55 PM
కాకినాడలో ఏ ప్రాంతానికి రమ్మన్నా వస్తాను అంటూ ఈనాడు, ఏబీఎన్, టీవీ-5కి ద్వారంపూడి ఛాలెంజ్ చేశారు.
23-03-2024 12:42 PM
జగన్మోహన్రెడ్డి తన పాలనలో కుల, మత, ప్రాంతాలకు అతీతంగా పేదల ప్రయోజనాలే లక్ష్యంగా కృషి చేశారన్నారు.
23-03-2024 12:25 PM
ప్రతి ఒక్కరి సంక్షేమం జగనన్న లక్ష్యమని, పేద వర్గాలు బాగుపడాలని ధ్యేయంతో అనేక సంక్షేమ పథకాలు అందించిన ఘనత జగనన్నది అన్నారు. గతంలో ఉన్న ఎమ్మెల్యేలు పుట్టపర్తి అభివృద్ధిని పట్టించుకోలేదు మీ బిడ్డ...
23-03-2024 12:16 PM
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు సోమిరెడ్డి ప్రవర్తనతో విసిగి, వేసారి తెలుగుదేశం పార్టీ వీడడానికి సిద్ధమయ్యామని పార్టీలో చేరిన నేతలు, కార్యకర్తలు...
23-03-2024 12:07 PM
నాడు చంద్రబాబు మహిళలకు డ్వాక్రా రుణమాఫీ, రైతులకు రుణమాఫీ వంటి అనేక హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను నట్టేట ముంచాడన్నారు. అదే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన ఈ ఐదేళ్లలో వైయస్ఆర్ ఆసరా, అమ్మవడి,...
23-03-2024 11:57 AM
ఈ ఎన్నికల్లో 40వేల ఓట్లు మెజార్టీ వస్తుందని, ఆ దిశగా ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. ప్రతిపక్షాలు పొత్తులు, ప్యాకేజీలు, కేంద్ర ప్రభుత్వ అండదండలను నమ్ముకుంటే వైయస్ఆర్సీపీ కేవలం దేవుడిని, ప్రజలను...
22-03-2024
22-03-2024 05:31 PM
వాలంటీర్లు కూడా ఓటర్లేనని.. వారిని కలిసి ఓట్లు అడగకూడదా అని ఎంపీ భరత్ ప్రశ్నించారు. వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి ఎవరికి ఓటు వేయమని చెప్పలేదని, ఈసీ కూడా ఈ వ్యవహారాన్ని పరిశీలించాలని ఆయన కోరారు....