టాప్ స్టోరీస్

28-03-2024

28-03-2024 03:01 PM
మళ్లీ ఇప్పుడు మోసపూరిత హామీలతో చంద్రబాబు వస్తున్నారు. ఏ పార్టీ వైపు ఉండాలో ప్రజలు నిర్ణయించారు. స్పష్టమైన అజెండాతో వైయ‌స్ఆర్‌సీపీ ఉందని ప్రజలకు తెలుసు. మళ్లీ జన్మభూమి కమిటీలు వస్తాయని ప్రజలకు తెలుసు...
28-03-2024 01:37 PM
ఈ ప్రభుత్వంలో మాకు ఎంతో నచ్చింది స్వయంపరిపాలనే. ఒక్క సర్టిఫికెట్ కావాలంటే రోజులు, నెలలు పట్టేది. ఇప్పుడు సచివాలయాల వల్ల ఒక్కరోజులో సర్టిఫికెట్ వస్తోంది.
28-03-2024 12:54 PM
వైయ‌స్ఆర్‌సీపీలో చేరిన వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆహ్వానించారు. తెలుగుదేశం, జనసేన పార్టీల నాయ‌కులు  సంక్షేమం, అభివృద్ధికి ఆకర్షితులై...
28-03-2024 12:07 PM
సామాన్యులకు ఇస్తున్నటు వంటి భరోసా శాశ్వతంగా నిలబడాలంటే ఏం చేయాలో మన అన్న వినడానికి వచ్చారు. అన్న మీరు మాకోసం నిలబడ్డారు. ఇంటాబయటా నిందలు వేస్తున్నా సామాన్యుల జెండాను, అణగారినవర్గాల అజెండాను మోసుకుంటూ...
28-03-2024 11:59 AM
 ఒకడు అధికారంలోకి వస్తే మా దగ్గర ఎర్రబుక్కు ఉంది, అందులో పేర్లు ఉన్నాయని అంటాడు. అంటే మీరు వేసే ఓటు మీకు మంచి జరగడానికి వేయాలా? వాళ్ల పగలు, ప్రతీకారాలు తీర్చుకోవడానికి వేయాలా? అని మీరందరూ ఆలోచన...
28-03-2024 11:44 AM
ఈ 58 నెలల కాలంలో ఈ ఒక్క గ్రామంలోనే రెండు సచివాలయాల పరిధిలోనే ఎంత డబ్బులు ఏ మేరకు సొమ్ము ప్రతి ఇంటికి అందిందని గమనిస్తే..సచివాలయంలో జాబితా, డేటా ఉంది. ఆశ్చర్యం ఏంటంటే ..ఈ ఒక్క గ్రామంలోనే సంక్షేమ పథకాల...
28-03-2024 10:44 AM
నంద్యాల‌: పలువురు టీడీపీ నేతలు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
28-03-2024 10:36 AM
నంద్యాల‌: `మేమంతా సిద్ధం` బ‌స్సు యాత్ర రెండో రోజు ప్రారంభ‌మైంది.

27-03-2024

27-03-2024 11:49 PM
అధికారాన్ని పేదల భవిష్యత్‌ కోసం, రైతుల కోసం, అక్కచెల్లెమ్మల కోసం, అవ్వాతాతల కోసం, భావితరం పిల్లల కోసం, మన గ్రామాల కోసం, ఇంటింటి అభివృద్ధి కోసం, ఇంటింటి సంక్షేమం కోసం ఒక బాధ్యతగా ఈ 58 నెలల పాలనలో...
27-03-2024 07:44 PM
నాపై బురద జల్లుతూ రాజకీయం చేస్తున్నారు.  అందరూ కలిసి జగన్‌పై యుద్ధానికి వస్తున్నారు. చంద్రబాబు, దత్తపుత్రుడు, బీజేపీ, కాం‍్గరెస్‌ నా పై యుద్ధానికి కలిసి కట్టుగా వస్తున్నారు.
27-03-2024 07:30 PM
175 నియోజకవర్గాలకు 175 మంది ఎమ్మెల్యేలు తప్పనిసరిగా గెలుస్తారని విశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్నాను. తమరు మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మరొక్కసారి
27-03-2024 06:09 PM
వేంపల్లెలో పూలు చల్లుతూ కోలాటం అడుతూ మహిళల స్వాగతం ప‌లికారు. య‌ర్ర‌గుంట జనసంద్రంగా మారింది. గ్రామా గ్రామాన ప్రజలు తరలిరావడంతో ప్రొద్దుటూరు సభకు గంటన్నర అలస్యంగా ప్రారంభం కానుంది. ఇప్ప‌టికే...
27-03-2024 05:29 PM
చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలు, జన్మభూమి కమిటీలను తిరిగి ఏర్పాటు చేసి.. కార్యకర్తలను పెట్టుకొని వారికి జీతాలు ఇస్తాడని ఆయన అన్నారు. ఇప్పుడున్న వారందరిని ఇంటికి పంపి….. తెలుగుదేశం కార్యకర్తలతో...
27-03-2024 03:33 PM
రోడ్ షో లో వీరన్న గట్టు పల్లె క్రాస్ వద్ద  వైయస్.జగన్ కు గజమాలతో స్థానికులు స్వాగతం పలికారు. దారి వెంట వైయ‌స్ జ‌గ‌న్‌పై పూల‌వ‌ర్షం కురిపించారు.  
27-03-2024 02:30 PM
వైయ‌స్ఆర్ ఘాట్‌ ప్రాంగణం నుంచి  ‘మేమంతా సిద్ధం’ జగన్నాథ రథచక్రాలు క‌దిలాయి. ఇవాళ కడప పార్లమెంట్‌ స్థానాల పరిధిలో ప్ర‌చార యాత్ర‌ సాగనుంది. సాయంత్రం ప్రొద్దుటూరులో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం...
27-03-2024 02:16 PM
ఈ నేపధ్యంలో తగిన చర్యలకు డైరక్షన్ ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసిన రాష్ర్ట ఛీఫ్ ఎలక్ర్టోరల్ అధికారి కార్యాలయం, అడిషనల్ ఛీఫ్ ఎలక్ర్టోరల్ ఆఫీసర్ హరేందిర ప్రసాద్ . 
27-03-2024 01:25 PM
వైయ‌స్ జగన్‌..మేమంతా సిద్దం పేరుతో రాష్ట్రవ్యాప్త బస్సు యాత్ర.. బహిరంగ సభలతో 21 రోజుల పాటు క్షేత్రస్థాయిలోనే ఉండనున్న సీఎం వైయ‌స్ జగన్‌. 
27-03-2024 01:04 PM
బస్సుయాత్రకు సిద్ధమవుతున్న ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డికి దారిలో ఆహారాన్ని తయారుచేసుకునే పాంట్రీ వాహనం అది. నేటి నుంచి జరగబోయే మేమంతా సిద్ధం బస్సు యాత్ర నేపథ్యంలో.. మంగళవారం తాడేపల్లిలోని...
27-03-2024 12:25 PM
విజ‌య‌వాడ‌: కృష్ణా నదీ పరివాహక ప్రాంతం ఇళ్ళ పట్టాల సమస్య తీర్చిన వ్యక్తి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డినే అని వైయ‌స్ఆర్‌సీపీ విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గ అభ్య‌ర్థి దేవినేని అవి
27-03-2024 11:59 AM
 రాష్ట్రంలో పేదరికమే ప్రామాణికంగా సంక్షేమ పధకాలు అందిస్తుందని అన్నారు. విశాఖ ను పరిపాలన రాజధానిగా ప్రకటించి వచ్చే జూన్ లో విశాఖ లోనే సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానని ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ మోహన్...
27-03-2024 11:37 AM
ఒకవైపు టీడీపీ నేతలకు కొమ్ము కాసిన కొందరు అధికారుల అవినీతి, మరోవైపు భూ వివాదం కారణంగా సుబ్బారావు మనస్తాపానికి గురై తన కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డారన్నారు.
27-03-2024 11:21 AM
ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు మొత్తం 21 రోజులపాటు ఈ బస్సు యాత్ర కొనసాగుతుంది. పార్టీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేస్తూ ‘సిద్ధం’ సభలు నిర్వహించిన నాలుగు పార్లమెంట్‌ నియోజకవర్గాలు మినహా మిగతా...
27-03-2024 11:09 AM
ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ ప్రవర్తనతో విసుగు చెందిన టీడీపీ సీనియర్‌ నాయకులు పాలడుగు భానుప్రకాష్‌ మంగళవారం ఆ పార్టీ కి రాజీనామా చేశారు. వైయ‌స్ఆర్‌సీపీ...
27-03-2024 10:25 AM
తాడేప‌ల్లి: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేటి నుంచి `మేమంతా సిద్ధం` బ‌స్సు యాత్ర‌ను ప్రారంభించ‌నున్నారు.

26-03-2024

26-03-2024 08:38 PM
తాడేప‌ల్లి: నూజివీడు మాజీ ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య, ఆయన కుమారుడు చిన్నం చైతన్య వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
26-03-2024 08:33 PM
తాడేప‌ల్లి: జై భారత్‌ నేషనల్‌ పార్టీ మాజీ అధ్యక్షుడు గొరకపూడి చిన్నయ్యదొర వైయ‌స్ఆర్ సీపీలో చేరారు.
26-03-2024 08:29 PM
తాడేప‌ల్లి: పాయకరావుపేట నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్సీ అంగూరి లక్ష్మీ శివకుమారి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
26-03-2024 08:24 PM
తాడేప‌ల్లి: వెంకటగిరి నియోజకవర్గ టీడీపీ సీనియర్‌ నేత డాక్టర్‌ మస్తాన్‌ యాదవ్ వైయ‌స్ఆర్ సీపీలో చేరారు.
26-03-2024 08:10 PM
తాడేప‌ల్లి: ఏలూరు పార్లమెంట్ నియోజ‌క‌వ‌ర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ గోరుముచ్చు గోపాల్‌ యాదవ్ వైయ‌స్ఆర్ సీపీలో చేరారు.
26-03-2024 08:05 PM
తాడేప‌ల్లి: రాజంపేట పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గ టీడీపీ ఇన్‌చార్జ్ గంటా నరహరి వైయ‌స్ఆర్ సీపీలో చేరారు.
26-03-2024 08:00 PM
తాడేప‌ల్లి: సూళ్లూరుపేట టీడీపీ సీనియర్‌ నేత వేనాటి రామచంద్రారెడ్డి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
26-03-2024 07:08 PM
తాడేప‌ల్లి: విశాఖ‌ప‌ట్ట‌ణానికి చెందిన ప‌లువురు సీనియ‌ర్ నాయ‌కులు వైయ‌స్ఆర్ సీపీలో చేరారు.
26-03-2024 07:00 PM
తాడేప‌ల్లి: జ‌న‌సేన పార్టీ విజ‌య‌వాడ ఈస్ట్ నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్ బ‌త్తిన రాము వైయ‌స్ఆర్ సీపీలో చేరారు.
26-03-2024 06:33 PM
తాడేప‌ల్లి: విజ‌య‌వాడ‌కు చెందిన ప‌లువురు టీడీపీ నేత‌లు, జ‌న‌సేన నాయ‌కులు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
26-03-2024 05:32 PM
గతంలో ఎన్నడూ లేని విధంగా అనంతపురం నగరంలోని ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రోడ్లు, డ్రైనేజ్ నిర్మాణం చేపట్టాం, రానున్న ఎన్నికల్లో ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేసి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మరోసారి...
26-03-2024 05:18 PM
ఈ ఐదేళ్లలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాల ఫలితాలే మళ్లీ ఆయన్ను 2024 ఎన్నికల్లో గెలిపించి తీరుతాయని విశ్వాసం వ్య‌క్తం చేశారు.  సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి మన అందరి నాయకులు వైయస్...
26-03-2024 04:59 PM
తాడేప‌ల్లి: `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర రేపు (మార్చి 27) ఇడుపులపాయ నుంచి ప్రారంభమవుతుందని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎమ్మెల్సీ త‌ల‌శిల ర‌ఘురాం తెలిపారు.
26-03-2024 04:09 PM
ఇంతియాజ్‌కు భవిష్యత్తులో పార్టీలోను, ప్రభుత్వంలోను మంచి పదవులు వస్తాయనే నమ్మకం నాకుంద‌ని విజ‌య‌సాయిరెడ్డి పేర్కొన్నారు.
26-03-2024 03:12 PM
బూడి ముత్యాల నాయుడు కొప్పుల వెలమ సామాజిక వర్గం. ప్రస్తుతం మాడుగుల సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన్ని ఎంపీ అభ్యర్థిగా ప్రమోషన్‌ ఇచ్చారు
26-03-2024 01:18 PM
ఎన్డీయే పొత్తు తాత్కాలికమే అని చంద్రబాబు కార్యకర్తల సమావేశంలోనే చెప్పాడు.. తాత్కాలికమంటే అర్థం ఏమిటి?
26-03-2024 12:42 PM
ముఖ్యమంత్రిగా వైయ‌స్ జగన్ మళ్ళీ రావాలి.. శాసనసభ్యునిగా కాకాణి మళ్లీ గెలవాలి అంటూ నినాదాల‌తో హోరెత్తించారు.
26-03-2024 11:34 AM
జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై వ్యక్తిగతంగా ఎలాంటి కక్షా లేదన్న సజ్జల.. ఆయన్ని చూస్తే జాలేస్తుందని వ్యాఖ్యానించారు. రాజకీయాలపై పవన్‌కు ఒక క్లారిటీ అంటూ లేదు. అంత కరిష్మా ఉన్న వ్యక్తి పదేళ్లుగా ఇలాంటి...

25-03-2024

25-03-2024 08:35 PM
ఈ నెల 27న ఇడుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి వైయ‌స్‌ రాజశేఖర్‌రెడ్డి ఘాట్‌ వద్ద ప్రార్ధనలు చేసిన అనంతరం మేమంతా సిద్ధం యాత్రను సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప్రారంభిస్తారు.
25-03-2024 12:53 PM
నేటి నుండి ప్రతిరోజు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు ఉంటాయన్నారు. పార్టీలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం స్వాగతం పలుకుతుందన్నారు.
25-03-2024 11:17 AM
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక హోలీ. ప్రజల జీవితాల్లో ఈ పండుగ సుఖసంతోషాలను నింపాలని కోరుకుంటున్నాను. 

24-03-2024

24-03-2024 06:41 PM
నా ప్రత్యక్ష రాజకీయాలు సొంత జిల్లా నుంచి ప్రారంభిస్తున్నా.. రాష్టంలోని అన్ని జిల్లాలకు రీజినల్ కో-ఆర్డినేటర్‌గా పనిచేశాను.. పార్టీకి, ప్రజలకు విశేష సేవలు అందించాను. జిల్లాలో టీడీపీకి ఎంపీ అభ్యర్థి...

23-03-2024

23-03-2024 09:12 PM
చంద్రబాబు ఇప్పుడు ఎన్డీయేలోనే ఉన్నారుగా. దమ్ముంటే ఫోన్ ట్యాపింగ్‌పై విచారణ జరిపించండి. నా ఫోన్‌ని 2018 నుంచి ట్యాప్ చేస్తున్నారు. నా ఫోన్ ట్యాప్ చేసుకున్న  నాకేం భయం లేదు.
23-03-2024 09:04 PM
చంద్రబాబు ప్రభుత్వంలో ఐదేళ్లకి కలిపి చేనేతలు కోసం ఇచ్చిన రూ.450 కోట్లు ఎక్కడ ? జగన్ గారి ప్రభుత్వంలో 50 నెలల కాలంలోనే రూ.3706 కోట్లు ఎక్కడా ? ఆలోచన చేయండనీ అప్పిరెడ్డి కోరారు.
23-03-2024 06:08 PM
ఏ రాష్ట్రం కూడా పరిమితికి మించి అప్పు చేయలేదు. రాష్ట్రాన్ని అప్పుల్లో నింపారని చంద్రబాబు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని తెలిపారు. ప్రజలు అలాంటివి నమ్మాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షాలు...
23-03-2024 05:34 PM
అన్నమయ్య జిల్లా రాయచోటిలో  ఈ నెల 20 వ తేదీన నారా భువనేశ్వరీ ఎన్నికల నిబందనలు ఉల్లంఘించారని  వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  లేళ్ళ అప్పిరెడ్డి  ఈ నెల 21 వ తేదీన ఆధారాలతో ఈసీకి ఫిర్యాదు...
23-03-2024 03:06 PM
గాయత్రి మంత్రంలో 24 అక్షరాలే ఉంటాయి అందుకే 24 సీట్లు అని.. అది ఇది అంటూ పవన్‌ కల్యాణ్‌ డైలాగ్‌ చెప్పారు.. మరి ఇప్పుడు 21 సీట్లకు ఏమీ చెప్పాలో పవన్ కల్యాణ్‌కు త్రివిక్రమ్ రాసి ఇవ్వలేదేమో అంటూ రోజా...
23-03-2024 03:00 PM
వచ్చే నెల 3, 4వ  తేదీల్లో చిత్తూరు, తిరుపతిలో సిద్దం సభలు నిర్వ‌హిస్తున్న‌ట్లు మంత్రి చెప్పారు.సమన్వయ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎంపిలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గం సమన్వయకర్తలకు మంత్రి పెద్దిరెడ్డి...
23-03-2024 02:37 PM
ఎన్నికల ప్రచారం మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు నాయకులు, కార్యకర్తలు ప్రజలు, ఓటర్లలో ఉత్సాహం నింపేలా, పార్టీ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రతీ గడపలో వివరించాల‌న్నారు. ప్రతీ గ్రామం, ప్రతీ...
23-03-2024 12:55 PM
కాకినాడలో ఏ ప్రాంతానికి రమ్మన్నా వస్తాను అంటూ ఈనాడు, ఏబీఎన్, టీవీ-5కి ద్వారంపూడి ఛాలెంజ్ చేశారు. 
23-03-2024 12:42 PM
జగన్‌మోహన్‌రెడ్డి తన పాలనలో కుల, మత, ప్రాంతాలకు అతీతంగా పేదల ప్రయోజనాలే లక్ష్యంగా కృషి చేశారన్నారు.
23-03-2024 12:25 PM
ప్రతి ఒక్కరి సంక్షేమం జగనన్న లక్ష్యమ‌ని, పేద వర్గాలు బాగుపడాలని ధ్యేయంతో అనేక సంక్షేమ పథకాలు అందించిన ఘనత జగనన్నది అన్నారు. గతంలో ఉన్న ఎమ్మెల్యేలు పుట్టపర్తి అభివృద్ధిని పట్టించుకోలేదు మీ బిడ్డ...
23-03-2024 12:16 PM
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు సోమిరెడ్డి ప్రవర్తనతో విసిగి, వేసారి తెలుగుదేశం పార్టీ వీడడానికి సిద్ధమయ్యామ‌ని పార్టీలో చేరిన నేత‌లు, కార్య‌క‌ర్త‌లు...
23-03-2024 12:07 PM
నాడు చంద్రబాబు మహిళలకు డ్వాక్రా రుణమాఫీ, రైతులకు రుణమాఫీ వంటి అనేక హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను నట్టేట ముంచాడన్నారు. అదే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన ఈ ఐదేళ్లలో వైయ‌స్ఆర్ ఆసరా, అమ్మవడి,...
23-03-2024 11:57 AM
ఈ ఎన్నికల్లో 40వేల ఓట్లు మెజార్టీ వస్తుందని, ఆ దిశగా ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. ప్రతిపక్షాలు పొత్తులు, ప్యాకేజీలు, కేంద్ర ప్రభుత్వ అండదండలను నమ్ముకుంటే వైయ‌స్ఆర్‌సీపీ కేవలం దేవుడిని, ప్రజలను...

22-03-2024

22-03-2024 05:31 PM
వాలంటీర్లు కూడా ఓటర్లేనని.. వారిని కలిసి ఓట్లు అడగకూడదా అని ఎంపీ భరత్ ప్రశ్నించారు. వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి ఎవరికి ఓటు వేయమని చెప్పలేదని, ఈసీ కూడా ఈ వ్యవహారాన్ని పరిశీలించాలని ఆయన కోరారు....

Pages

Back to Top