కొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభం
కొంచమైన పాపభీతి ఉండాలి..లోకేష్ తప్పు తెలుసుకో..
03 May 2020 11:42 AM
టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి
చిత్తూరు: అవాస్తవాలు, అబద్ధాలు ప్రచారం చేసే నారా లోకేష్కు కొంచమైన పాపభీతి ఉండాలని, తనపై చేసిన ఆరోపణలు తప్పు అని తెలుసుకోవాలని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సూచించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ప్రతి శుక్రవారం శ్రీవారికి జరిగే అభిషేకానికి రెండు వారాలకు ఒక సారి టీటీడీ ఛైర్మన్ హాజరు కావటం ఆనవాయితీ. నేనూ అలాగే వెళ్లాను. నా తల్లిగారు, నా సతీమణి తప్ప బంధువులు ఎవ్వరూ లేరు. ఫొటోలో ఉన్నది అందరూ టీటీడీ ఉద్యోగులు.నీ ట్వీట్ అబద్ధం. కొంచమైనా పాపభీతి ఉండాలి.తప్పు తెల్సుకో అంటూ సుబ్బారెడ్డి ట్వీట్ చేశారు.