మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
ఢిల్లీలో స్టీల్ ప్లాంట్ కార్మికుల ధర్నాకు వైయస్ఆర్ సీపీ మద్దతు
02 Aug 2021 1:34 PM
‘సేవ్ వైజాగ్ స్టీల్’ ఫ్లకార్డులతో నిరసన తెలిపిన వైయస్ఆర్ సీపీ ఎంపీలు
ఢిల్లీ: విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ధ్యేయంగా విశాఖ ఉక్కు పోరాట కమిటీ ఢిల్లీలో చేపట్టిన ధర్నాకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుగా నిలిచింది. స్టీల్ ప్లాంట్ కార్మిక నేతల ధర్నాలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మోపిదేవి వెంకట రమణ, ఎంపీపీ సత్యనారాయణ, వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, మాగుంట శ్రీనివాసులురెడ్డి, మార్గాని భరత్, మాధవ్ తదితరులు పాల్గొని ‘సేఫ్ విశాఖ స్టీల్’ ఫ్లకార్డులతో నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని నినదించారు.