నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంప్రజా ప్రభుత్వ ఎజెండా– మన జెండానాపై యుద్ధానికి కలిసి కట్టుగా వస్తున్నారు
రేపు తిరుపతిలో సమర శంఖారావం
05 Feb 2019 10:56 AM
వైయస్ జగన్ నేతృత్వంలో సదస్సు
తిరుపతిలోని యోగానాంద్ ఇంజినీరింగ్ కాలేజీ సమీపంలో ఏర్పాట్లు
తిరుపతి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో బుధవారం ఉదయం తిరుపతిలో సమర శంఖారావం సదస్సు జరగనుంది. తిరుపతిలోని యోగానంద్ ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో జరగనున్న ఈ సదస్సుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు.
వైయస్ జగన్ బుధవారం ఉదయం 11.30 గంటలకు రేణిగుంట ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు తిరుపతి రూరల్ మండలం తనపల్లి క్రాస్రోడ్డు సమీపంలోని పీఎల్ఆర్ గార్డెన్స్లో జరగనున్న తటస్థుల సదస్సులో ఆయన పాల్గొంటారు. మధ్యాహం ఒంటి గంటకు సమర శంఖారావం సదస్సుకు వైయస్ జగన్ హాజరవుతారు.