చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
వైయస్ఆర్సీపీ రీసెర్చ్ సెంటర్ ప్రారంభం
15 Mar 2022 12:07 PM
న్యూఢిల్లీ: వైయస్ఆర్సీపీ రీసెర్చ్ సెంటర్ను పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి పార్టీ ఎంపీలతో కలిసి ప్రారంభించారు. వైయస్ఆర్ సీపీ ఎంపీలకు పార్లమెంటరీ వ్యవహారాలు, విధానాలపై అవగాహన కల్పించేందుకు ఢిల్లీలోని 201/C వీపీ హౌస్ లో వైయస్ఆర్ సీపీ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేశారు. వివిధ పార్టీలకు చెందిన లోక్ సభ, రాజ్యసభ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.