మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
పార్లమెంటులో వైయస్ఆర్సీపీ ధర్నా...
31 Jan 2019 11:27 AM
హోదా ఇచ్చేందుకు కేంద్రానికి ఇదే చివరి అవకాశం..
వైయస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి
ఢిల్లీ:పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద వైయస్ఆర్సీపీ ఎంపీలు ధర్నా నిర్వహించారు. ప్రత్యేకహోదా, విభజనచట్టం హామీలు నెరవేర్చాలని వైయస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు.ఏపీకి హోదా ఇచ్చేందుకు కేంద్రానికి ఇదే చివరి అవకాశమన్నారు.చంద్రబాబు హుద్హుద్ తుపాను లాంటివారన్నారు. ఏపీ ప్రజలను తుపాను కంటే ఎక్కువగా నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. అప్పులు చేసి నిధులను దుర్వినియోగం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.