వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
కేంద్ర మత్స్యశాఖ మంత్రితో వైయస్ఆర్ సీపీ ఎంపీలు భేటీ
23 Mar 2022 1:04 PM
న్యూఢిల్లీ: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకులు విజయసాయిరెడ్డి నేతృత్వంలో వైయస్ఆర్ సీపీ ఎంపీలు కేంద్ర మత్స్యశాఖ మంత్రి పర్షోత్తమ్ రూపాలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కోస్తా తీరంలో తొమ్మిది ఫిషింగ్ హార్బర్ల నిర్మాణంతో పాటు తొమ్మిది ఇతర డిమాండ్లను నెరవేర్చవలసిందిగా కోరుతూ వైఎస్సార్సీపీ బృందం కేంద్రమంత్రికి వినతి పత్రం అందజేశారు.