మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
రాష్ట్రాన్ని చెద పురుగుల్లా తినేసి ఇప్పుడు సుమతీ శతకాలు వల్లిస్తారా?
02 Jul 2019 2:16 PM
ట్విటర్లో వైయస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి
అమరావతిః నిరుద్యోగ యువతను గ్రామ వలంటీర్లుగా నియమిస్తుంటే..మీకు జన్మభూమి కమిటీలు గుర్తుకొస్తున్నాయా చంద్రబాబు గారు అంటూ వైయస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్లో ప్రశ్నించారు. ప్రజలను పీడించుకు తిన్న జన్మభూమి కమిటీలకు,గ్రామ వలంటీర్లకు తేడా ఏంటో త్వరలోనే తెలుస్తుంది. అందాకా కాస్త ఓపిక పట్టండి.ఒక వైపు నిజాయితీగా పనిచేశామని బాజా కొట్టుకుంటారు.ఇంకో పక్క మాపై విచారణకు ఆదేశించి కక్ష సాధిస్తున్నారంటున్నారు. ఏ తప్పూ చేయని వారికి ఆందోళన ఎందుకు చంద్రబాబు గారు ? రాష్ట్రాన్ని చెద పురుగుల్లా తినేసి ఇప్పుడు సుమతీ శతకాలు వల్లిస్తే నమ్మేస్తారా? అంటూ ట్విట్ చేశారు.