టికెట్ల కేటాయింపుతో కార్యకర్తల్లో జోష్ పెరిగింది పశ్చిమ గోదావరి జిల్లాలో వైయస్ఆర్సీపీలోకి భారీగా చేరికలుసీఎం వైయస్ జగన్పై టీడీపీ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కిందివైయస్ఆర్ సీపీలో చేరిన వెంకట రామచంద్రరావు దంపతులువైయస్ఆర్ సీపీలో చేరిన డాక్టర్ కంచర్ల అచ్యుతరావు
ప్రధాని, హోంమంత్రి అనుమతితోనే రివర్స్ టెండరింగ్
21 Aug 2019 3:54 PM
ఎంపీ విజయసాయిరెడ్డి
న్యూఢిల్లీ: ప్రధాని, హోంమంత్రి అనుమతితోనే రివర్స్ టెండరింగ్ చేపడుతున్నట్లు ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ను వైయస్ఆర్సీపీ ఎంపీలు కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి రావాల్సిన రైల్వే నిధులు విడుదల చేయాలని కోరారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..టీడీపీ నేతలు చేసే దుష్ర్పచారాన్ని ఎవరూ నమ్మొద్దని ఆయన కోరారు. కృష్ణా నదిలో నీటిమట్టం పెరగడం వల్లే కొండవీటి వాగుకు వరద వచ్చిందన్నారు. పప్పునాయుడు అవగాహనతో ట్వీట్లు చేస్తున్నట్లు లేదన్నారు. ఎవరో ఆయన కార్యాలయ సిబ్బంది చేస్తున్నట్లు ఉందని పేర్కొన్నారు.