వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
ప్రధాని, హోంమంత్రి అనుమతితోనే రివర్స్ టెండరింగ్
21 Aug 2019 3:54 PM
ఎంపీ విజయసాయిరెడ్డి
న్యూఢిల్లీ: ప్రధాని, హోంమంత్రి అనుమతితోనే రివర్స్ టెండరింగ్ చేపడుతున్నట్లు ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ను వైయస్ఆర్సీపీ ఎంపీలు కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి రావాల్సిన రైల్వే నిధులు విడుదల చేయాలని కోరారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..టీడీపీ నేతలు చేసే దుష్ర్పచారాన్ని ఎవరూ నమ్మొద్దని ఆయన కోరారు. కృష్ణా నదిలో నీటిమట్టం పెరగడం వల్లే కొండవీటి వాగుకు వరద వచ్చిందన్నారు. పప్పునాయుడు అవగాహనతో ట్వీట్లు చేస్తున్నట్లు లేదన్నారు. ఎవరో ఆయన కార్యాలయ సిబ్బంది చేస్తున్నట్లు ఉందని పేర్కొన్నారు.