19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలు
సీఎం సూచనలను అందరూ స్వాగతిస్తున్నారు
09 Feb 2021 11:57 AM
వైయస్ఆర్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి
తాడేపల్లి: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ముఖ్యమంత్రి వైయస్ జగన్ చేసిన సూచనను అందరూ స్వాగతిస్తున్నారని వైయస్ఆర్ సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో స్పందిస్తూ.. ‘వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణపై జగన్ గారు చేసిన నిర్మాణాత్మక సూచనలను అందరూ స్వాగతిస్తున్నారు. గనులు కేటాయిస్తే వైజాగ్ స్టీల్ లాభాల్లోకి వస్తుందని ప్రధానికి సీఎం లేఖ రాశారు. అవసరమైతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ను తామే కొనుగోలు చేస్తామంటూ ముందుకొచ్చి అరుదైన సాహసాన్ని ప్రదర్శించింది రాష్ట్రం’ అని ట్వీట్ చేశారు.