రేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతంస్టీల్ ప్లాంట్ కార్మికులకు వైయస్ఆర్ సీపీ అండగా నిలుస్తుందిసీఎం వైయస్ జగన్ బస్సు యాత్ర దేశ చరిత్రలోనే ఓ రికార్డు
`నిమ్మగడ్డ కోసం ఆయనెందుకు హైరానా పడుతున్నాడో?`
02 Jun 2020 6:07 PM
తాడేపల్లి: నిమ్మగడ్డ లాంటి వ్యక్తి ఎస్ఈసీగా ఉంటే ఎలక్షన్ కమిషన్ స్వతంత్రంగా పనిచేయదని ప్రజలనుకుంటున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో స్పందిస్తూ.. ఎస్ఈసీ విషయంలో ప్రభుత్వం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుందన్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవి నుంచి దిగిపోయాడని చంద్రబాబు రెండు డజన్ల మంది అడ్వొకేట్లను రంగంలోకి దింపాడని, నిమ్మగడ్డ కోసం బాబు ఎందుకు హైరానా పడుతున్నాడో? అని ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.