మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడు
వైయస్ జగన్ పాలనలో అన్నివర్గాలకు పెద్దపీట
07 Jun 2019 12:02 PM
ప్రజలందరూ సువర్ణ పాలన చూస్తారు
వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే మేకతోట సుచరిత
తాడేపల్లి:పారదర్శక పాలన చేయాలనే లక్ష్యంతో సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి ఉన్నారని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే మేకతోట సుచరిత అన్నారు.పాలనలో సమూల మార్పులు తీసుకురావాలనే దృఢనిశ్చయంతో సీఎం ఉన్నారన్నారు.ఐదేళ్లలో చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో భారీ అవినీతి జరిగింది. సామాన్య ప్రజలకు కనీస సదుపాయాలు కూడా అందలేని పరిస్థితి ఉందన్నారు.ప్రజలందరూ చాలా ఇబ్బందులు పడ్డారన్నారు.అందుకే మళ్లీ దివంగత వైయస్ఆర్ సువర్ణ పాలన చూడాలనే ఉద్దేశ్యంతో ఆయన తనయుడు వైయస్ జగన్మోహన్రెడ్డికి పట్టం కట్టారని తెలిపారు.ప్రజల కోరుకున్న దిశగా వైయస్ జగన్ మార్కు పాలన చూపించడం జరిగిందన్నారు.రాబోయే రోజుల్లో నవరత్నా పథకాలు ప్రతి ఇంటికి డోర్డెలీవరీ చేస్తారన్నారు.అన్నివర్గాల ప్రజలు సంతోష వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.