స్టేట్ క్రిస్టియన్ మైనారిటీ అఫైర్స్ ఎలక్షన్ కో-ఆర్డినేటర్ల నియామకంజనసేన చంద్రబాబుకు ఓ భజన సేనబాబు, పవన్, షర్మిలపై ఈసీకి ఫిర్యాదునవరత్నాల పథకాలపై ఎల్లో బ్యాచ్ విష ప్రచారం బ్రాహ్మణ సంక్షేమానికి వైయస్ఆర్సీపీ ప్రభుత్వం కృషిఓటర్లను వెధవలు అనడం ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేయడమే మేమంతా సిద్ధం - 21వ రోజు షెడ్యూల్అధికారం కోసం చంద్రబాబు ఎంతకైనా తెగిస్తారుపొలిటికల్ ప్యాకేజీ ప్రొఫిషనల్ పవన్ కల్యాణ్!కుక్కలు చింపిన విస్తరిలా కూటమి పరిస్థితి
టీడీపీ పాలనలో ఏపీ వెనుకంజ..
18 Jun 2019 12:15 PM
చంద్రబాబును రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేశారు..
వైయస్ జగన్ పరిపాలనను గాడిలో పెడుతున్నారు..
వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను
అమరావతి:చంద్రబాబు ఈ రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేశారని జగ్గయ్యపేట వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను మండిపడ్డారు. ఆయన మంగళవారం అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో అన్ని రంగాల్లో ఏపీ వెనుకబడిపోయిందన్నారు.ఏపీని 2 లక్షల 50 కోట్ల అప్పులోకి రాష్ట్రాన్ని తీసుకెళ్ళారన్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుక్షణమే ప్రజలకు మాట ఇచ్చిన ప్రకారం వైయస్ జగన్ పాలన సాగిస్తున్నారని తెలిపారు.గత టీడీపీ ప్రభుత్వం 600 హామీలిచ్చి ఒకటి కూడా అమలు చేయలేదన్నారు. వైయస్ జగన్ పదవి బాధ్యతలు చేపట్టిన వెంటనే భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా సాహసోపేత నిర్ణయాలు తీసుకుని హామీల అమలు దిశగా పనిచేస్తున్నారని తెలిపారు.మొదటి కేబినెట్లో సీఎం వైయస్ జగన్ తీసుకున్న నిర్ణయాలు హర్షనీయమన్నారు.సీఎం వైయస్ జగన్ పరిపాలన గాడిలో పెడతున్నారన్నారు.