ఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మ
టీడీపీ గుర్తింపు రద్దు చేయాలి
05 Mar 2019 12:21 PM
డేటా చోరీ చేసిన చంద్రబాబు, లోకేష్లను శిక్షించాలి
వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డి
వైయస్ఆర్ జిల్లా: డేటా చోరీ చేసిన చంద్రబాబు, లోకేష్లను శిక్షించాలని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డి డిమాండు చేశారు. ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీ గుర్తింపు రద్దు చేయాలని ఆయన కోరారు. ఈ విషయంపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ప్రజలు తమ ఆధార్ను మార్చుకోవాలని సూచించారు.