రేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతంస్టీల్ ప్లాంట్ కార్మికులకు వైయస్ఆర్ సీపీ అండగా నిలుస్తుందిసీఎం వైయస్ జగన్ బస్సు యాత్ర దేశ చరిత్రలోనే ఓ రికార్డు
సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన చిర్ల జగ్గిరెడ్డి
19 Aug 2021 1:53 PM
తాడేపల్లి: ప్రభుత్వ విప్గా ఇటీవల నియమితులైన తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రభుత్వ విప్గా అవకాశం కల్పించినందుకు సీఎం వైయస్ జగన్కు ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. చిర్ల జగ్గిరెడ్డిని ప్రభుత్వ విప్గా నియమిస్తూ ఇటీవలే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.