ఈసీని కలిసిన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి

అమరావతి: చంద్రగిరిలో అధికారుల అవకతవకలపై ఈసీకి ఫిర్యాదు చేసినట్లు వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పేర్కొన్నారు. అధికారుల తప్పుల వల్ల దళితులు ఓట్లు వేయలేకపోయారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు. 
 

Back to Top