పాడేరు బీజేపీ ఇన్చార్జ్ వైయస్ఆర్సీపీలో చేరికథ్యాంక్యూ జగనన్నవిజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తాం గుర్తు పెట్టుకోండి వార్ వన్ సైడేజనసేన అధికార ప్రతినిధి లక్ష్మణరావు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్ సీపీలో చేరిన ఎచ్చర్ల టీడీపీ కీలక నేతలువైయస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేతవైయస్ఆర్ సీపీలో చేరిన లోలుగు లక్ష్మణరావువైయస్ఆర్ సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి22వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభం
మెరుగైన వైద్య సేవలు అందించాలి
09 Jul 2020 12:19 PM
అస్వస్థతకు గురైన గిరిజనులను పరామర్శించిన ఎమ్మెల్యే భాగ్యలక్ష్మీ
విశాఖ: కలుషిత ఆహారం తిని అస్వస్థకు గురై పాడేరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మెతకపాలెం గిరిజనులను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మీ పరామర్శించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. గిరిజనులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డాక్టర్లను ఆదేశించామన్నారు. ప్రస్తుతం వారి పరిస్థితి బాగానే ఉందని చెప్పారు. పూర్తిగా కోలుకున్న తరువాతే బాధితులను వారి గ్రామాలకు తరలించనున్నామన్నారు.