రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
స్పీకర్ నిర్ణయాన్ని ప్రశ్నించే అధికారం ఎవరికి లేదు
17 Jul 2019 11:14 AM
ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి
అమరావతి: జీరో అవర్లో టీడీపీ సభ్యులు సీట్ల విషయంలో ఆందోళన చేపట్టడం పట్ల అధికార పక్ష సభ్యులు తప్పు పట్టారు. ప్రతిపక్ష నేత కొత్త సంప్రదాయాలు నేర్పుతున్నారని ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. మీరు చెప్పినట్లు సభను నడపాలా అని ప్రశ్నించారు. స్పీకర్ నిర్ణయాన్నిప్రశ్నించే అధికారం ఎవరికి లేదని చెప్పారు.
ప్రతిపక్షం ముందు నిబంధనలు తెలుసుకోవాలి: మంత్రి బుగ్గన
ప్రతిపక్ష టీడీపీ సభ్యులు ముందుగా అసెంబ్లీ నిబంధనలు తెలుసుకోవాలని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి అన్నారు.
ప్రతిపక్షం బెదిరింపు ధోరణిలో వ్యవహరిస్తుంది: అంబటి
ప్రతిపక్ష టీడీపీ సభ్యులు బెదిరింపు ధోరణిలో వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. బెదిరిస్తే బెదిరిపోవడానికి ఇక్కడ ఎవరూ లేరని పేర్కొన్నారు.