కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
టీడీపీ పాలనలో ముస్లింలకు అన్యాయం
14 Mar 2019 12:44 PM
మైనార్టీల సంక్షేమాన్ని గాలికొదిలేశారు
ముస్లింల ఆత్మీయ సమావేశంలో వైయస్ఆర్సీపీ నేతలు
నెల్లూరు జిల్లా: టీడీపీ పాలనలో ముస్లిం సోదరులు కడు దుర్భర స్థితిలో జీవిస్తున్నారని వైయస్ఆర్సీపీనేతలు అన్నారు.కావలిలో వైయస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ముస్లింల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. టీడీపీ ప్రభుత్వం ముస్లింల సంక్షేమాన్ని గాలికొదిలేసిందన్నారు.ముస్లిం ప్రాంతాల్లో కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదన్నారు.డ్రైనేజి వ్యవస్థ కూడా లేక ముస్లింలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. మైనార్టీ సోదరులుకు టీడీపీ పాలనలో అన్యాయమే జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ముస్లింలు పాల్గొన్నారు.