నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం పాడేరు బీజేపీ ఇన్చార్జ్ వైయస్ఆర్సీపీలో చేరికథ్యాంక్యూ జగనన్నవిజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తాం గుర్తు పెట్టుకోండి వార్ వన్ సైడే
నేడు వైయస్ఆర్సీపీ మేనిఫెస్టో కమిటీ సమావేశం
26 Feb 2019 11:09 AM
అమరావతి: వైయస్ఆర్ సీపీ మేనిఫెస్టో కమిటీ మొదటి సమావేశం నేడు విజయవాడలో జరగనుంది. మేనిఫెస్టో రూపకల్పనతో అనుసరించాల్సిన విధానాలు, చేపట్టాల్సిన అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తారు.రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమమే థ్యేయంగా మేనిఫెస్టో రూపకల్పన జరుగుతుందని ఈ పాటికే ప్రకటించారు. మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు నేతృత్వంలోని ఈ కమిటీలో 30 మంది సభ్యులుగా ఉన్నారు.