పులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసా
ఎటువంటి లేఖలు ఇవ్వలేదు..
10 Jun 2019 1:51 PM
తనపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు అవాస్తవం
వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం
అమరావతి: ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం పక్కనే ఉన్న ప్రజావేదికపై తన పేరిట సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు అవాస్తమని వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం అన్నారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజావేదికకు సంబంధించి నేను కానీ, పార్టీ తరపున కానీ ఎటువంటి లేఖలు ఇవ్వలేదన్నారు.ఈ అంశంపై సోషల్ మీడియా కథనాలు అవాస్తవం అని తెలిపారు.