మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడు
చంద్రబాబు ఢిల్లీ దీక్ష బూటకం..
11 Feb 2019 10:59 AM
వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం..
అనంతపురం:సీఎం చంద్రబాబు..ఢిల్లీ దీక్ష బూటకమని వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం అన్నారు.ప్రజామోదం లేకుండా ప్యాకేజీకి ఒప్పుకుని క్షమించరాని తప్పు చేశారన్నారు.ప్రత్యేకహోదాకు ప్రధాన అడ్డంకి చంద్రబాబే అని అన్నారు.ఎన్డీయేలో ఉన్నప్పుడు చంద్రబాబుకు రాష్ట్ర ప్రయోజనాలు గుర్తులేవన్నారు.రాజకీయ లబ్ధికోసం ఇప్పుడు జిమ్మిక్కులు చేస్తున్నారని మండిపడ్డారు.
ప్రజాధనంతో టీడీపీ ప్రభుత్వం ప్రచారం చేస్తుందని విమర్శించారు.ఎన్నికల భయంతో ఢిల్లీలో ఏపీ సీఎం ఒక రోజు దీక్ష చేస్తున్నారని దుయ్యబట్టారు.