నామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే
రాజకీయ కార్యక్రమాలు వద్దు..సేవా కార్యక్రమాలు చేపట్టండి
22 May 2020 5:29 PM
వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల పిలుపు
తాడేపల్లి: వైయస్ఆర్సీపీ విజయ వార్షికోత్సవ కార్యక్రమాల్లో మార్పు చేశారు. రాజకీయ కార్యక్రమాలు వద్దు..సేవా కార్యక్రమాలు చేయాలని వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. ఈ నెల 23వ తేదీతో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి ఏడాది పూర్తి అవుతుంది. లాక్డౌన్ నేపథ్యంలో బాధితులకు అండగా నిలవాలని ఆయన సూచించారు. సేవా సంస్థలు, వాలంటీర్ల ద్వారా సహాయ కార్యక్రమాలు చేపట్టాలన్నారు. జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు వద్దని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.