కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
డీజీపీ మహేందర్రెడ్డిని కలిసిన లక్ష్మీపార్వతి
15 Apr 2019 2:34 PM
హైదరాబాద్: తెలంగాణ డీజీపీ మహేందర్రెడ్డిని వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి కలిశారు. తనపై తప్పుడు ఆరోపణలు చేసిన కోటి అనే వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయంలో సర్కార్ స్పందించకపోతే ఈసీకి ఫిర్యాదు చేస్తానని ఆమె పేర్కొన్నారు. దుష్ప్రచారం చేసిన మీడియాపై కూడా చర్యలు తీసుకోవాలని yî జీపీని లక్ష్మీపార్వతి కోరారు.