మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
చంద్రబాబు జిమ్మిక్కులు ప్రజలు గుర్తించారు..
31 Mar 2019 6:56 PM
చంద్రబాబు వ్యాఖ్యలు కామెడిషోను తలపిస్తోంది
వైయస్ఆర్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ
విజయనగరం: బాబు మాటలు పరిణతి చెందిన నేతలా కనిపించడం లేదని వైయస్ఆర్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అన్నారు.విజయనగరంలో ఆయన మీడియతో మాట్లాడారు. బాబు వ్యాఖ్యలు కామెడీ షోని తలపిస్తున్నాయన్నారు.ఐదేళ్లు పదవిలో ఉండి తెలంగాణ నుంచి రావాల్సిన లక్ష కోట్లు ఎందుకు తీసుకురాలేకపోయారని ప్రశ్నించారు.లాలూచీ,అవినీతి,ఓటుకు కోట్లు కేసుతో తోక ముడుచుకుని ఆంధ్రాకు వచ్చారన్నారు. జగన్ సీఎం అయితే తెలంగాణ నుంచి రావాల్సిన ఆస్తులు ముక్కుపిండి తెస్తారన్నారు.స్వలాభం కోసం చంద్రబాబు ప్రత్యేకహోదాను తాకట్టు పెట్టారన్నారు.చంద్రబాబు,మోదీ కలిసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారన్నారు.చంద్రబాబు జిమ్మిక్కులు ప్రజలు గుర్తించారన్నారు.