వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
టీడీపీ బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదు
05 Mar 2019 1:09 PM
వైయస్ఆర్సీపీ నేత అవంతి శ్రీనివాస్
విశాఖ: తెలుగుదేశం పార్టీ బెదిరింపులకు పాల్పడుతోందని, ఈ బెదిరింపులకు ఎవరూ భయపడరని, అవసరమైతే చావడానికైనా సిద్ధంగా ఉన్నానని వైయస్ఆర్సీపీ నేత అవంతి శ్రీనివాస్ అన్నారు. మంగళవారం ఆయన విశాఖలో విలేకరులతో మాట్లాడుతూ... టీడీపీలో చేరకపోతే సింహాచలం భూములు తీసుకుంటామని ప్రజలను బెదిరిస్తున్నారన్నారు. సింహాచలం భూములే ప్రధాన సమస్యగా పోరాడతానని, పంచగ్రామాల సమస్యను ఎన్నికల స్టంట్గా తెరపైకి తెచ్చారన్నారు. టీడీపీ హయాంలో భీమిలి ప్రజలు అనేక ఇబ్బందులెదుర్కొన్నారని ఆయన అన్నారు.