మేమంతా సిద్ధం - 20వ రోజు షెడ్యూల్బాబు ఆదేశాలతో బోండా చేయించిన దాడే అన్నది తేలిపోయింది! ఎన్నికల కమీషన్ కు వైయస్ఆర్సీపీ ఫిర్యాదులునేను బచ్చా అయితే.. నా చేతిలో ఓడిపోయిన నిన్ను ఏమనాలి బాబూ?ఇచ్చిన ప్రతీ హామీని సీఎం వైయస్ జగన్ నెరవేర్చారుటీడీపీ గూండాలు మేకా వెంకటరెడ్డిని హత్య చేయడం కలచివేసింది సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలు
రాజ్యసభలో కీలక బిల్లులను ప్రవేశపెట్టనున్న వైయస్ఆర్ సీపీ
09 Dec 2022 12:02 PM
న్యూఢిల్లీ: రాజ్యసభలో నేడు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు కీలక ప్రైవేటు మెంబర్ బిల్లులను ప్రవేశపెట్టనుంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలలో భాగంగా శుక్రవారం రాజ్యసభలో బీసీ జనగణన చేసేలా రాజ్యాంగ సవరణ ప్రైవేటు మెంబర్ బిల్లు సహా సెస్, సర్ఛార్జీల ఆదాయంలో రాష్ట్రాలకు వాటా ఇచ్చేలా మరో బిల్లును వైయస్ఆర్ సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి ప్రవేశపెట్టనున్నారు. అదే విధంగా మిరప పంట పరిశ్రమ అభివృద్ధి బిల్లును లోక్సభలో వైయస్ఆర్ సీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రవేశపెట్టనున్నారు.