మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
టీడీపీ కుట్రలు, కుతంత్రాలకు నెల్లూరు ప్రజలు గుణపాఠం చెప్పాలి
03 Nov 2021 3:11 PM
వైయస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి
నెల్లూరు: టీడీపీ కుట్రలు, కుతంత్రాలకు నెల్లూరు ప్రజలు గుణపాఠం చెప్పాలని వైయస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికలపై వైయస్ఆర్సీపీ నేతల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు సజ్జల రామకృష్ణారెడ్డి దిశా నిర్దేశం చేశారు. ఆయన మాట్లాడుతూ..సీఎం వైయస్ జగన్ కులమతాలకు అతీతంగా సంక్షేమాన్ని అందిస్తున్నారని పేర్కొన్నారు. స్థానిక సంస్థలు, బద్వేల్ ఉప ఎన్నిక ఫలితాలే నిదర్శమన్నారు. నెల్లూరు కార్పొరేషన్ 54 డివిజన్లలో క్లీన్స్వీప్ చేయాలని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు.