వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
కుప్పం ప్రచారంలో దూసుకుపోతున్న వైయస్ఆర్సీపీ
11 Nov 2021 12:42 PM
చిత్తూరు: కుప్పం మున్సిపాలిటీలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారానికి స్థానికుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. కుప్పం ప్రచారంలో వైయస్సార్సీపీ దూసుకుపోతోంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో కుప్పం పట్టణంలో గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జోరు వానను సైతం లెక్క చేయకుండా ప్రజలు ప్రచారానికి వచ్చిన నేతలను సాదరంగా ఆహ్వానిస్తూ..తమ ఓటు వైయస్ జగన్కే అంటూ నినదిస్తున్నారు. కుప్పంలో అధికార పార్టీ అభ్యర్థులకు మంచి ప్రజాదరణ లభిస్తుంటే టీడీపీ కనీస ఆదరణకు నోచుకోలేకపోతోంది. కుప్పం మున్సిపాల్టీని వైయస్సార్సీపీ కైవసం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఓటమి భయంతనే టీడీపీ అవాస్తవాలు ప్రచారం చేస్తోంది. టీడీపీ అవాస్తవ ప్రచారాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరు.