టికెట్ల కేటాయింపుతో కార్యకర్తల్లో జోష్ పెరిగింది పశ్చిమ గోదావరి జిల్లాలో వైయస్ఆర్సీపీలోకి భారీగా చేరికలుసీఎం వైయస్ జగన్పై టీడీపీ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కిందివైయస్ఆర్ సీపీలో చేరిన వెంకట రామచంద్రరావు దంపతులువైయస్ఆర్ సీపీలో చేరిన డాక్టర్ కంచర్ల అచ్యుతరావు
చింతమనేని వ్యాఖ్యలపై ఆగ్రహజ్వాలలు
20 Feb 2019 12:58 PM
రాష్ట్రవ్యాప్తంగా వైయస్ఆర్సీపీ దళిత విభాగం ఆధ్వర్యంలో ఆందోళనలు
అమరావతి: టీడీపీ దెందలూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దళితులపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై వైయస్ఆర్సీపీ దళిత విభాగం నేతలు భగ్గుమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వైయస్ఆర్సీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. తక్షణమే చింతమనేని తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని వైయస్ఆర్సీపీ దళిత విభాగం నేతలు తోకల శ్యామ్, చందు కిరణ్, విజయరాజు, డిమాండు చేశారు. చింతమనేని ప్రభాకర్ను అరెస్టు చేయని పోలీసులు ఏలూరు పార్టీ ఆఫీస్కు వెళ్తున్న అబ్బాయి చౌదరిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. చింతమనేని వ్యాఖలపై ఇంద్రపాలెం అంబేద్కర్ విగ్రహం వద్ద టీడీపీ ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దహనం చేశారు. కాకినాడ వైయస్ఆర్సీపీ దళిత విభాగం ఆధ్వర్యంలో పి.గన్నవరం త్రీరోడ్ జంక్షన్ వద్ద ఆందోళన చేపట్టారు. చిత్తూరు జిల్లా బి.కొత్తపేటలో వైయస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో చింతమనేని దిష్టిబొమ్మను దహనం చేశారు.