వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
డేటా చోరీపై కఠిన చర్యలు తీసుకోవాలి
05 Mar 2019 2:08 PM
నిజ నిజాలను నిగ్గు తేల్చాలి..
డేటా చోరీ,అక్రమ ఓట్ల తొలగింపుపై ఎన్నికల కమిషన్కు వైయస్ఆర్సీపీ ఫిర్యాదు
అమరావతి:డేటా చోరీ,అక్రమ ఓట్ల తొలగింపుపై ఎన్నికల కమిషన్కు వైయస్ఆర్సీపీ నేతలు గోపిరెడ్డి శ్రీనివాస్, కాసు మహేష్ రెడ్డి, లావు శ్రీకృష్ణ దేవరాయలు ఫిర్యాదు చేశారు. డేటా చోరీపై కఠినచర్యలు తీసుకోవాని పేర్కొన్నారు. టీడీపీ సభ్యత్వం 60 లక్షలకు మించిలేదని, 3 కోట్ల మంది డేటాను ఎలా సేకరిస్తారని ప్రశ్నించారు. ఇది ముమ్మూటికి ఏపీ ప్రభుత్వం ఇచ్చిన డేటా అని పేర్కొన్నారు. డేటా ఎలా లీక్ అయిందో ప్రభుత్వమే సమాధానం చెప్పాలన్నారు. ఈ డేటాతోనే ఓట్లను తొలగిస్తున్నారని నమ్ముతున్నామన్నారు. నియోజకవర్గాల్లో అక్రమాలు జరిగాయని భావిస్తున్నామని తెలిపారు. ఐటీ గ్రిడ్స్ ద్వారా సేకరించిన డేటా ద్వారానే ఓట్లను తొలగిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వమే అక్రమంగా ఆ డేటా ఇచ్చిందని మండిపడ్డారు.