బాబు ఆదేశాలతో బోండా చేయించిన దాడే అన్నది తేలిపోయింది! ఎన్నికల కమీషన్ కు వైయస్ఆర్సీపీ ఫిర్యాదులునేను బచ్చా అయితే.. నా చేతిలో ఓడిపోయిన నిన్ను ఏమనాలి బాబూ?ఇచ్చిన ప్రతీ హామీని సీఎం వైయస్ జగన్ నెరవేర్చారుటీడీపీ గూండాలు మేకా వెంకటరెడ్డిని హత్య చేయడం కలచివేసింది సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు
ఎన్నికల్లో టీడీపీ అధికార దుర్వినియోగంపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదు
25 Mar 2019 5:01 PM
హెలికాప్టర్ను గుర్తును ఉపసంహరించాలని వినతి
ఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘంతో వైయస్ఆర్సీపీ పార్టీ నేతలు భేటీ అయ్యారు.ఎన్నికల్లో టీడీపీ అధికార దుర్వినియోగంపై ఫిర్యాదు చేశారు. ఏపీ డీజీపీ,ఇంటెలిజెన్స్ ఏడీజీ సహా పలువురు ఉన్నతాధికారులు టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని సాక్ష్యాధారాలతో ఫిర్యాదు చేశారు. ప్రజాశాంతి పార్టీ హెలికాప్టర్ గుర్తును ఉపసంహరించాలని వినతించారు.