ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కిందివైయస్ఆర్ సీపీలో చేరిన వెంకట రామచంద్రరావు దంపతులువైయస్ఆర్ సీపీలో చేరిన డాక్టర్ కంచర్ల అచ్యుతరావుఏపీకి ఏం సహాయం చేశారని ఎన్డీఏలో కలుస్తున్నారు? కొలికపూడి ఒక కుసంస్కారిరేపు అధికారంలోకి వచ్చేది మేమే
ఎన్నికల్లో టీడీపీ అధికార దుర్వినియోగంపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదు
25 Mar 2019 5:01 PM
హెలికాప్టర్ను గుర్తును ఉపసంహరించాలని వినతి
ఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘంతో వైయస్ఆర్సీపీ పార్టీ నేతలు భేటీ అయ్యారు.ఎన్నికల్లో టీడీపీ అధికార దుర్వినియోగంపై ఫిర్యాదు చేశారు. ఏపీ డీజీపీ,ఇంటెలిజెన్స్ ఏడీజీ సహా పలువురు ఉన్నతాధికారులు టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని సాక్ష్యాధారాలతో ఫిర్యాదు చేశారు. ప్రజాశాంతి పార్టీ హెలికాప్టర్ గుర్తును ఉపసంహరించాలని వినతించారు.