మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
వైయస్ఆర్సీపీ అభ్యర్థుల ఘన విజయం
19 Jun 2020 6:25 PM
అమరావతి: రాజ్యసభ నాలుగు స్థానాలకు జరిగిన ఎన్నికల్లో వైయస్ఆర్సీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. వైయస్ఆర్సీపీ తరఫున డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రి మోపిదేవి వెంకటరమణ, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వాని ఘన విజయం సాధించారు. వైయస్ఆర్సీపీ అభ్యర్థులకు 152 ఓట్లు పోల్ కాగా, టీడీపీ అభ్యర్థి వర్ల రామయ్య ఘోర పరాజయం పొందారు. నలుగురు అభ్యర్థులు వైయస్ఆర్సీపీ తరఫున గెలవడంతో రాజ్యసభలో పార్టీ బలం ఆరుకు చేరింది. గెలుపొందిన అభ్యర్థులను పార్టీ నేతలు అభినందించారు.