పాడేరు బీజేపీ ఇన్చార్జ్ వైయస్ఆర్సీపీలో చేరికథ్యాంక్యూ జగనన్నవిజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తాం గుర్తు పెట్టుకోండి వార్ వన్ సైడేజనసేన అధికార ప్రతినిధి లక్ష్మణరావు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్ సీపీలో చేరిన ఎచ్చర్ల టీడీపీ కీలక నేతలువైయస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేతవైయస్ఆర్ సీపీలో చేరిన లోలుగు లక్ష్మణరావువైయస్ఆర్ సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి22వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభం
వైయస్ఆర్ కంటి వెలుగు పథకం తొలి దశ ప్రారంభం
04 Oct 2019 12:51 PM
పశ్చిమ గోదావరి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంధత్వ నివారణ లక్ష్యంగా ప్రజలందరికీ ఉచితంగా కంటి వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు రూపొందించిన డాక్టర్ వైయస్ఆర్ కంటి వెలుగు పథకం తొలి దశను ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఏలూరులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైయస్ జగన్ వైయస్ఆర్ కంటి వెలుగు పథకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో మంత్రులు ఆళ్ల నాని, పిల్లి సుభాష్ చంద్రబోస్ పేర్నినాని, తానేటి వనిత, ఎంపీలు, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు.