పులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసా
పవన్పై వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఫైర్
15 Mar 2021 1:12 PM
పశ్చిమగోదావరి: పవన్ కల్యాణ్పై వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఫైరయ్యారు. ‘విడాకులు తీసుకొని ఎన్ని పెళ్లిళ్లు అయినా చేసుకోవచ్చు కానీ, రాజకీయాల్లో అలా కుదరదు.. విలువలు, సిద్ధాంతాలు ఉంటాయి. మొన్నటి వరకు కమ్యూనిస్టు పార్టీలను పవన్ మోసం చేశారు. ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకొని.. టీడీపీతో కలిసి పనిచేస్తున్నారు. చంద్రబాబు, పవన్ నీచ రాజకీయాలను ప్రజలు తిరస్కరించారు’ అని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ధ్వజమెత్తారు.