కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
టీడీపీ గుర్తింపు రద్దు చేయాలి
02 Nov 2021 12:54 PM
న్యూఢిల్లీ: తెలుగు దేశం పార్టీ గుర్తింపును రద్దు చేయాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి డిమాండు చేశారు. మంగళవారం విజయసాయిరెడ్డి నేతృత్వంలో వైయస్ఆర్సీపీ ఎంపీలు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలిసి వినతపత్రం సమర్పించారు. కలిశారు. ఇటీవల టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఎంపీలు రాష్ట్రపతికి వినిపించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డిపై ఉపయోగించిన నీచమైన భాషను ఆయనకు వివరించారు.