రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
టీటీడీపై జీఎస్టీ రద్దు చేయాలి
03 Aug 2022 2:30 PM
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మార్గాని భరత్
న్యూఢిల్లీ: టీటీడీపై జీఎస్టీ రద్దు చేయాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మార్గాని భరత్ డిమాండు చేశారు. లోక్సభలో బుధవారం మార్గాని భరత్ మాట్లాడారు. దేశంలో నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి, పేద, మధ్య తరగతి ప్రజలపై ధరల భారం తీవ్రంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
మానవతా దృక్పథంతో ఆదుకోవాలి: ఎంపీ వంగా గీత
ప్యాకేజీ ఫుడ్స్పై జీఎస్టీ వేయడం దారుణమని ఎంపీ వంగా గీత అన్నారు. మానవతా దృక్పథంతో ప్రజలను ప్రధాని ఆదుకోవాలని ఎంపీ కోరారు.