కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
ఏడాదిలోనే 90 శాతం హామీలు అమలు
19 Jun 2020 12:07 PM
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ
ప్రతిదినం..ప్రజాహితం పుస్తకం ఆవిష్కరణ
హైదరాబాద్: సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి 90 శాతం హామీలను ఏడాదిలోనే అమలు చేశారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ పేర్కొన్నారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఏడాదిలో చేపట్టిన కార్యక్రమాలపై నేషనల్ మీడియా సలహాదారు అమర్ నేతృత్వంలో ప్రతిదినం..ప్రజాహితం అనే పుస్తకాన్ని రూపొందించారు. ఈ పుస్తకాన్ని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..జులై 8న ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నారని తెలిపారు. 6 లక్షల మందికి కరోనా పరీక్షలు చేసి దేశంలోనే అగ్రస్థానంలో నిలిచారన్నారు.హరిత ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడానికి ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతుందన్నారు.