ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు!
ఆ గేయం నేటికీ ప్రతి ఆంధ్రుని మదిలో ప్రతిధ్వనిస్తూనే ఉంది
21 Sep 2022 9:50 AM
గురజాడ అప్పారావు గారి జయంతి సందర్భంగా వైయస్ జగన్ ఘన నివాళి
అమరావతి: "దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా" అంటూ గురజాడ కలం నుండి విరబూసిన దేశభక్తి గేయం నేటికీ ప్రతి ఆంధ్రుని మదిలో ప్రతిధ్వనిస్తూనే ఉందని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. తెలుగు భాష మహాకవి గురజాడ అప్పారావు గారి జయంతి సందర్భంగా ఆయనకు సీఎం వైయస్ జగన్ ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా గురజాడ రచనలను ముఖ్యమంత్రి గుర్తు చేస్తూ ట్వీట్ చేశారు.