కాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్
పులివెందుల అభివృద్ధిపై సీఎం సమీక్ష
02 Sep 2019 12:56 PM
పులివెందుల: పులివెందుల నియోజకవర్గ అభివృద్ధిపై ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి పలు శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా యూసీఐఎల్ కాలుష్యంపై సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష నిర్వహించారు. యూసీఐఎల్ సీఎండీ హస్నాని సీఎంను కలిసి పలు విషయాలపై చర్చించారు. ఇప్పటికే యూసీఐఎల్ కాలుష్యంపై పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో నిపుణుల కమిటీని ప్రభుత్వం నియమించింది.