చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యం
ఉద్యోగులకు వైయస్ జగన్ వరాల జల్లు
08 Jun 2019 11:11 AM
రేపటి కేబినెట్లో 27 శాతం ఐఆర్, సీపీఎస్ రద్దుపై నిర్ణయం
సచివాలయం ఉద్యోగులతో వైయస్ జగన్ సమావేశం
అమరావతి: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఉద్యోగులకు వరాల జల్లు కురిపించారు. ఉద్యోగులకు 27 శాతం ఐఆర్, సీపీఎస్ రద్దుపై రేపటి కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. గ్రీవెన్స్ హాల్లో సచివాలయం ఉద్యోగులతో వైయస్ జగన్మోహన్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం మంచి పాలన అందించాలంటే మీ అందరి సహకారం కావాలని సీఎం కోరారు. ముఖ్యమంత్రులతో సన్నిహితంగా ఉండటం సర్వసాధారణమన్నారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించుకోవడానికి సన్నిహితంగా ఉంటారన్నారు. గత ప్రభుత్వంలో సన్నిహితంగా ఉన్నారని నేనెవరినీ తప్పుపట్టనని వైయస్ జగన్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నిర్ణయంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.