వర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదు
బాక్సర్ లవ్లీనా బోర్గోహెయిన్కు సీఎం వైయస్ జగన్ అభినందనలు
04 Aug 2021 1:02 PM
అమరావతి: టోక్యో ఒలింపిక్స్లో బాక్సర్ లవ్లీనా బోర్గోహెయిన్ కాంస్య పతకాన్ని సాధించడం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ మేరకు సీఎం వైయస్ జగన్ ట్వీట్ చేశారు. లవ్లీనా ఒలింపిక్స్ లో తొలి పతకాన్ని సాధించి టోక్యో 2020 లో భారతదేశానికి మూడవ పతకాన్ని తెచ్చినందుకు సంతోషంగా ఉంది. ఇలాగే భవిష్యత్లో అత్యుత్తమ ప్రదర్శనను కనబరిచి యువతులకు స్ఫూర్తినివ్వాలని సీఎం వైయస్ జగన్ ఆకాంక్షించారు.