గవర్నర్‌ను కలిసిన వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి

 హైదరాబాద్‌:వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిశారు.వైయస్‌ వివేకానందరెడ్డి హత్య,రాష్ట్రంలోని రాజకీయ హత్యలను గవర్నర్‌ దృష్టికి  వైయస్‌ జగన్, పార్టీ సీనియర్‌ నేతలు గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్ళారు. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ హత్యలపై గవర్నర్‌కు వివరించారు.  

 

తాజా వీడియోలు

Back to Top