మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
గవర్నర్ను కలిసిన వైయస్ జగన్మోహన్ రెడ్డి
16 Mar 2019 4:33 PM
హైదరాబాద్:వైయస్ఆర్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి రాజ్భవన్లో గవర్నర్ను కలిశారు.వైయస్ వివేకానందరెడ్డి హత్య,రాష్ట్రంలోని రాజకీయ హత్యలను గవర్నర్ దృష్టికి వైయస్ జగన్, పార్టీ సీనియర్ నేతలు గవర్నర్ దృష్టికి తీసుకెళ్ళారు. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ హత్యలపై గవర్నర్కు వివరించారు.