కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
రేపు పార్వతీపురంలో వైయస్ జగన్ రోడ్షో
26 Mar 2019 4:23 PM
విజయనగరం: వైయస్ఆర్సీపీ అధినేత వైయస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా రెండోసారి జిల్లాకు వస్తున్నారు. ఈ నెల 27న పార్వతీపురం పట్టణంలో రోడ్షో నిర్వహించి, ప్రచార సభలో ఆయన పాల్గొననున్నారు. ఈ నెల 17న నెల్లిమర్ల నియోజకవర్గం డెంకాడ సభ నుంచి జిల్లాలో ఎన్నికల ప్రచారానికి జగన్ శ్రీకారం చుట్టిన విషయం విదితమే. మరోసారి బుధవారం ఉదయం 9.30 గంటలకు జగన్ పార్వతీపురం చేరుకుంటారని పార్టీ జిల్లా రాజకీ య వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీని వాసరావు తెలిపారు. తొలి పర్యటనకు ముం దే జిల్లాలో వైయస్ఆర్సీపీ అభ్యర్థుల జాబి తాను జగన్ ప్రకటించారు. వారు ఇప్పుడు ప్రచారంలో దూసుకుపోతున్నారు. రెట్టించి న ఉత్సాహంతో అధినేత సభకు జిల్లా వ్యాప్తంగా ఉన్న పార్టీ నేతలు, శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.