ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కిందివైయస్ఆర్ సీపీలో చేరిన వెంకట రామచంద్రరావు దంపతులువైయస్ఆర్ సీపీలో చేరిన డాక్టర్ కంచర్ల అచ్యుతరావుఏపీకి ఏం సహాయం చేశారని ఎన్డీఏలో కలుస్తున్నారు? కొలికపూడి ఒక కుసంస్కారిరేపు అధికారంలోకి వచ్చేది మేమే
వైయస్ఆర్ ఎందరికో అన్న
03 Aug 2020 11:46 AM
వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి రాఖీ కట్టిన మహిళలు
విశాఖపట్నం: దివంగత ముఖ్య మంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి ప్రపంచంలో ఎందరికో అన్నగా ఇప్పటికీ సజీవంగా ఉన్నారని వైయస్సార్సీపీ విశాఖ పట్నటం మహిళ నాయకురాలు గొల్లగాని లక్ష్మీ పేర్కొన్నారు. విశాఖ నగరంలోని వేమన మందిరం వద్ద తన కుటుంబంతో కలిసి వైయస్ విగ్రహానికి రాఖీ కట్టారు. ప్రతియేటా వైయస్సార్ విగ్రహానికి రాఖీ కట్టడం ఆనవాయితీగా ఆమె కొనసాగిస్తున్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పలు ప్రాంతాల్లో మహిళలు రాఖీలు కట్టి అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు.