మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
వైయస్ఆర్ ఎందరికో అన్న
03 Aug 2020 11:46 AM
వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి రాఖీ కట్టిన మహిళలు
విశాఖపట్నం: దివంగత ముఖ్య మంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి ప్రపంచంలో ఎందరికో అన్నగా ఇప్పటికీ సజీవంగా ఉన్నారని వైయస్సార్సీపీ విశాఖ పట్నటం మహిళ నాయకురాలు గొల్లగాని లక్ష్మీ పేర్కొన్నారు. విశాఖ నగరంలోని వేమన మందిరం వద్ద తన కుటుంబంతో కలిసి వైయస్ విగ్రహానికి రాఖీ కట్టారు. ప్రతియేటా వైయస్సార్ విగ్రహానికి రాఖీ కట్టడం ఆనవాయితీగా ఆమె కొనసాగిస్తున్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పలు ప్రాంతాల్లో మహిళలు రాఖీలు కట్టి అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు.