వైయ‌స్ఆర్ ఎంద‌రికో అన్న 

వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి  విగ్రహానికి రాఖీ కట్టిన మహిళలు
 

 విశాఖపట్నం​:  దివంగ‌త ముఖ్య మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ప్రపంచంలో ఎందరికో అన్నగా ఇప్పటికీ సజీవంగా ఉన్నారని వైయ‌స్సార్‌సీపీ విశాఖ ప‌ట్న‌టం మహిళ నాయకురాలు గొల్లగాని లక్ష్మీ పేర్కొన్నారు.  విశాఖ నగరంలోని వేమన మందిరం వద్ద  తన కుటుంబంతో కలిసి వైయ‌స్ విగ్రహానికి రాఖీ కట్టారు. ప్రతియేటా వైయ‌స్సార్‌ విగ్రహానికి రాఖీ కట్టడం ఆనవాయితీగా ఆమె కొనసాగిస్తున్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా దివంగత నేత వైయ‌స్‌ రాజశేఖర్‌ రెడ్డి విగ్రహానికి పలు ప్రాంతాల్లో మహిళలు రాఖీలు కట్టి అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు.  

తాజా వీడియోలు

Back to Top