కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
టీడీపీ నేతల తీరుపై మండలిలో మహిళా ఎమ్మెల్సీల ఆవేదన
25 Mar 2022 12:08 PM
అమరావతి: శాసనమండలిలో టీడీపీ సభ్యులు మహిళలను ఆత్మాభిమానాన్ని కించపరిచే విధంగా వ్యవహరించారు. టీడీపీ ఎమ్మెల్సీలు సభలోకి తాళిబొట్లు తీసుకుని వచ్చి ప్రదర్శన చేశారు. దీంతో మా ఆత్మాభిమానాన్ని అవమాన పరిచారంటూ వైఎస్సార్సీపీ మహిళా సభ్యులు పోతుల సునీత, వరుదు కళ్యాణి, కల్పలతారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ సభ్యడు దీపక్ రెడ్డి చేతిలో నుంచి పోతుల సునీత తాళిబొట్లు లాక్కున్నారు. ఆ సమయంలో సభలో గందరగోళం నెలకొంది. దీంతో మండలి ఛైర్మన్ మోషేన్రాజు సభని కొద్దిసేపు వాయిదా వేసి, మళ్లీ ప్రారంభించారు.