మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
జగనన్నకు రాఖీ కట్టిన మహిళా మంత్రులు, నేతలు
11 Aug 2022 11:20 AM
తాడేపల్లి: అన్నాచెల్లెలి బంధానికి ప్రతీక అయిన రాఖీ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డికి మహిళా మంత్రులు, వైయస్ఆర్ సీపీ మహిళా నేతలు రాఖీ కట్టారు. తాడేపల్లిలోని సీఎం వైయస్ జగన్ నివాసంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ను మర్యాదపూర్వకంగా కలిసిన మహిళా మంత్రులు తానేటి వనిత, విడదల రజని, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ, రుడా చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ భాగ్యలక్ష్మి, మహిళా కమిషన్ సభ్యురాలు గడ్డం ఉమ, తదితరులు సీఎం వైయస్ జగన్కు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. అదే విధంగా బ్రహ్మకుమారీలు కూడా సీఎం వైయస్ జగన్కు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు.