రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజ
ఉక్రెయిన్ విద్యార్థులకు ఘన స్వాగతం
05 Mar 2022 12:12 PM
గన్నవరం ఎయిర్ పోర్ట్లో స్వాగతం పలికిన స్లోవేకియా ప్రతినిధి రత్నాకర్
విజయవాడ: ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ద నేపథ్యంలో ఉక్రెయిన్ నుంచి పొరుగు దేశాలలోకి వచ్చిన విద్యార్థులను వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం క్షేమంగా రాష్ట్రానికి తీసుకువస్తోంది. ఉక్రెయిన్ నుంచి ఏపీకి వచ్చిన విద్యార్థులకు శనివారం గన్నవరం ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం పలికింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున స్లోవేకియా ప్రతినిధి, వైయస్ఆర్సీపీ నాయకులు పండుగాయల రత్నాకర్, అధికారులు ఎయిర్ పోర్టులో విద్యార్థులకు స్వాగతం పలికి, వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. విద్యార్థుల భద్రత కోసం ముఖ్య మంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి చూపిన చొరవకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.